Exclusive

Publication

Byline

Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట- 16మంది మృతి

భారతదేశం, ఫిబ్రవరి 16 -- న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రైళ్లు రద్దు అవ్వడం, అనంతరం జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందగా, పలువురు గాయప... Read More


Delhi stampede : రైల్వే స్టేషన్​లో ​తొక్కిసలాటకు కారణం ఏంటి? దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూదిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. రైళ్ల అనౌన్స్​మెంట్​లో అనిశ్చిత... Read More


Delhi stampede : ​తొక్కిసలాటకు అసలు కారణం ఏంటి? దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూదిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. రైళ్ల అనౌన్స్​మెంట్​లో అనిశ్చిత... Read More


Best gaming smartphones : రూ. 20వేల బడ్జెట్​లో బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

భారతదేశం, ఫిబ్రవరి 16 -- గేమర్స్​కి క్రేజీ న్యూస్​! ఈ ఫిబ్రవరిలో రూ. 20వేల ధరలోపే మంచి గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. పోకో, ఐక్యూ, మోటోరోలా, రియల్​మీ సంస్థలకు చెందిన రూ. 20వేల ... Read More


Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీ డిజైర్​ కొనాలంటే- కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిందే!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మారుతీ సుజుకీ మోడల్స్​లో డిజైర్​ ఒకటి. ఈ డిజైర్​కి సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని గతేడాది నవంబర్​లో సంస్థ లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్ప... Read More


Crime news : అమానవీయం! కట్నం ఇవ్వలేదని.. కోడలికి హెచ్​ఐవీ సిరంజిని ఇంజెక్ట్​ చేసి..

భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక అత్యంత అమానవీయ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళకు, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు హెచ్​ఐవీ సోకిన సిరంజితో ఇంజెక్... Read More


US layoffs : 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉఫ్​! ట్రంప్​ పనులతో రోడ్డు మీదకు ఉద్యోగులు..!

భారతదేశం, ఫిబ్రవరి 15 -- డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అక్రమ వలసలు, టారీఫ్​ యుద్ధంతో ప్రపంచ దేశాలకు షాక్​ ఇస్తున్న ఆయన.. ఇప్పుడ... Read More


Maha Kumbha Mela : మహా కుంభమేళాకు వెళుతుండగా ఘోర ప్రమాదం! 10మంది దుర్మరణం

భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. మీర్జాపూర్​- ప్రయాగ్​రాజ్​ హైవేపై ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణిం... Read More


Maruti Suzuki Brezza : ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ధరను పెంచిన మారుతీ సుజుకీ.. కారణం ఇదే!

భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. దీనిని ఒక ఫ్యామిలీ ఎస్​యూవీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ మంచి సక్సెస్​ని చూసింది. ఇకప్పుడు బ్రెజా ధరను సం... Read More


BE 6 XEV 9E bookings : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కార్లకు సూపర్​ క్రేజ్​! తొలి రోజే భారీగా బుకింగ్స్​..

భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఊహించిందే జరుగుతోంది! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా నుంచి వస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్​ కార్లకు భారతీయుల నుంచి సూపర్​ రెస్పాన్స్​ లభిస్తోంది. వాలెంటైన్స్​... Read More